బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకట రమణ, కోలుసు పార్ధసారధి, విజయసాయిరెడ్డి వంటి వారి పేర్లు పరిశీలనకు వచ్చినా జగన్ తో సహా మెజారిటీ సభ్యులు గనుల దొంగ గాలి జనార్ధనరెడ్డి, ఎర్ర చందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి వైపు మొగ్గు చూపటంతో చివరకు వారినే తమ పార్టీ బ్రాండ్ అంబాసిడర్లుగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారట. తమ దొంగల పార్టీ ఇమేజ్ ను కాపాడటానికి, రాష్ట్ర సంపద దోచుకోవటానికి, అరాచకాలు, అక్రమాలు ప్రోత్సహించటానికి, మరింతమంది గజ దొంగలను, 420 గాళ్ళను, హంతకులను పార్టీలో చేర్పించేందుకు తమ శక్తీ వంచన లేకుండా కృషి చేస్తామని వైకాపా బ్రాండ్ అంబాసిడర్లు గా కొత్తగా ఎన్నికైన గాలి ధనార్జన రెడ్డి, కొల్లం దొంగ రెడ్డి ప్రమాణం చేశారట. జై దొంగల పార్టీ... జై జై దొంగల పార్టీ....
ప్రస్తుతం ఈ వార్త నిజం కాదు కానీ, ఏమో! భవిష్యత్తులో ఇది నిజం కావచ్చేమో!! ఎందుకంటె అది వైకాపా పార్టీ... పిచ్చోడి చేతిలో రాయి....