వీడి తొక్కలో సిమెంట్ ఫ్యాక్టరీ కి వేలాది ఎకరాల స్థలం ఎందుకు, మరి మిగిలిన సిమెంట్ ఫ్యాక్టరీ లకి అన్నేసి వందల ఎకరాల స్థలాలు ఉన్నాయా! ఆ పొలాలన్నీ పాతిక వేలు, యాభైవేలు రైతుల చేతిలో పెట్టి దొబ్బేసినవేగా! గతంలో వీడి అబ్బ ప్రైవేటు వ్యక్తుల ప్రాజెక్ట్ VANPIC కోసం రైతులను బెదిరించి లక్షకో, రెండు లక్షలకో ఎకరం దొబ్బినట్లు ఈ ప్రభుత్వం చేయటం లేదు. తగినంత నష్ట పరిహారం చెల్లించి లేదా వారికి అభివృద్ధి చేసిన భూములిచ్చి తగిన న్యాయం చేయాలనుకుంటుంది.
ఈ 420 వెధవ జగన్ వాలకం చూస్తుంటే వీడికి తానూ, తన కుటుంబం తప్ప ఈ రాష్ట్రంలో వేరెవరు బాగుపడటం ఇష్టం లేదనిపిస్తుంది. వీడు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పెద్ద శని, నవ్యాంధ్ర రాష్ట్రం అభివృద్ధిని అడ్డుకోవటమే వీడి ధ్యేయంగా కనిపిస్తుంది. ఎక్కడ ఏ పరిశ్రమ వచ్చినా, అభివృద్ధి జరిగినా వీడు సహించలేక పోతున్నాడు. నాయనా ఏడుకొండలవాడా... ఈ సైకో జగన్ ను కూడా ఒక చూపు చూడు స్వామీ!